Sun May 19 2024 00:25:53 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 12న మరోసారి యాదాద్రికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాదాద్రి లో పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన కేసీఆర్ యాదాద్రికి రానున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాదాద్రి లో పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన కేసీఆర్ యాదాద్రికి రానున్నారు. వీఐపీ అతిధి గృహాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. రెండు రోజుల క్రితమే కేసీఆర్ యాదాద్రికి వచ్చి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే.
వీఐపీ గెస్ట్ హౌస్ లను....
వచ్చే నెలలో ఆలయ ఉద్ఘాటన ప్రారంభం కానుంది. సుదర్వన మహాయాగం జరగనుంది. దీనిపై అధికారులతో కేసీఆర్ సమీక్షించారు. ఇక ఈ నెల 12వ తేదీన కేసీఆర్ వీఐపీ గెస్ట్ హౌస్ లను ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.
Next Story