Sat Jul 27 2024 01:58:30 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ సోదాలు.. 30 బృందాలతో సోదాలు
హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
![ఈడీ సోదాలు.. 30 బృందాలతో సోదాలు ఈడీ సోదాలు.. 30 బృందాలతో సోదాలు](https://www.telugupost.com/h-upload/2022/09/30/1420992-enforcement-directorate.webp)
హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 30 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంది.
గ్రానైట్ తవ్వకాలపై...
గ్రానైట్ అక్రమ తవ్వాకలపై కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక నేతపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ లలో జరుగుతున్న ఈ సోదాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లో హైదర్ గూడ, సోమాజిగూడ ఈడీ, ఐటీ సోదాలను నిర్వహిస్తున్నారు.
Next Story