Fri Dec 12 2025 08:44:46 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఆగని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 134 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 24 గంటల్లో 134 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
మరణాల సంఖ్య....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,79,564 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 6,71,856 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,693 వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి తెలంగాణలో ఇప్పటి వరకూ 4,015 మరణించారు.
Next Story

