Sat Jan 31 2026 13:56:44 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో స్థిరంగా కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కొత్తగా 10,488 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కొత్తగా 10,488 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 313 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,22,037 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,22,714 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
టీకాలు....
భారత్ లో ఇప్పటి వరకూ 3,45,10,413 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,65,662 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,16,50,55,210 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

