బిగ్ బ్రేకింగ్ : స్పీకర్ సంచలన నిర్ణయం
కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ తో పాటు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు [more]
కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ తో పాటు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు [more]
కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ తో పాటు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. స్వతంత్ర సభ్యుడు శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్, మహేష్ లపై అనర్హత వేటు వేశారు. స్వతంత్ర సభ్యుడు శంకర్ తొలుత కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. కుమారస్వామి మంత్రివర్గంలో శంకర్ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నట్లు గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇచ్చిన ఫిర్యాదుతో స్పీకర్ రమేష్ కుమార్ శంకర్ పై వేటు వేశారు. ఇంకా పదిహేను మంది కాంగ్రెస్, జేడీఎస్ ల రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.