Sun Mar 15 2026 07:40:19 GMT+0530 (India Standard Time)
కడపలో రోడ్డు ప్రమాదం... కారు నుజ్జునుజ్జు
వైఎస్సార్ కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు

వైఎస్సార్ కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. కడప నగర శివారులోని పబ్బాపురం వద్ద ఈ ఘటన జరిగింది. కారులో కడప మెప్మా కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో పీడీ భార్య మృతి చెందారు.
ఒకరి మృతి...
పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కారు నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో పీీడీతో సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

