Fri Dec 05 2025 13:05:08 GMT+0000 (Coordinated Universal Time)
Gold And Silver: బంగారం ధర మళ్లీ పెరిగింది

భారత దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,098 ఉండగా, సోమవారం నాటికి 22 రూపాయలు పెరిగి రూ.1,02,120కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.1,09,815 ఉండగా, సోమవారం నాటికి రూ.383 పెరిగి రూ.1,10,198కు చేరుకుంది. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.1,02,120గా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,198ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.1,02,120గా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,198గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,02,120గా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,198గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 3,368 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 5 డాలర్లు తగ్గి 3,364 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 36.11 డాలర్లుగా ఉంది.
Next Story

