Sat Jan 31 2026 21:49:40 GMT+0000 (Coordinated Universal Time)
తొలి అంతరిక్ష పర్యాటకుడు మన బెజవాడ వాసి గోపీచంద్
రోదసీ యాత్రకు వెళ్లి వచ్చిన తొలి అంతరిక్ష పర్యాటకుడిగా తోటకూర గోపిచంద్ నిలిచారు

రోదసీ యాత్రకు వెళ్లి వచ్చిన తొలి అంతరిక్ష పర్యాటకుడిగా తోటకూర గోపిచంద్ నిలిచారు. మే 19వ తేదీన ఆయన రోదసీయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. విజయవాడకు చెందని తోటకూర గోపిచంద్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షఎపర్ట్ 25 వ్యోమనౌకలో అంతరిక్ష యాత్రను చేసి వచ్చారు.
అమెజాన్ రూపొందించిన...
గోపిచంద్ తో పాటు ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్హెస్, సాహస యాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ ఎడ్ డ్వైట్ ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొన్నారు. దీంతో రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూరకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story

