Fri Jan 30 2026 19:46:48 GMT+0000 (Coordinated Universal Time)
36 గంటలు వెయిట్ చేయాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతుంది. బుధవారం మరీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతుంది. బుధవారం మరీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరి దర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఇప్పుడు ప్రవేశించే వారికి నలభై గంటలకు పైగానే దర్శన సమయం పడుతుందని చెప్పారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేకదర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,666 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,494 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.30 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపా
Next Story

