Sat Dec 06 2025 14:00:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ లు వీరే
ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. వీరితో పాటు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం కూడా చేపట్టారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
1.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు
2.శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయి ప్రసాద్
3.శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)
4.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి – బొర్రా రాధాకృష్ణ (గాంధీ)
5.శ్రీ వెంకటేశ్వర ఆలయం, వాడపల్లి – ముదునూరి వెంకట్రాజు
2.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం
1.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి
2.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్
3.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు.
4.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి
5.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింగానియా
6.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే
Next Story

