Sun Dec 21 2025 00:15:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking :అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
చంద్రబాబు దేవాలయాల్లో పని చేసే అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు నాయుడు దేవాలయాల్లో పని చేసే అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖ పై ఈరోజు సమీక్ష చేసిన చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం పది వేలు వస్తున్న అర్చకుల జీతాలను పదిహేను వేల రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
ధూపదీప నైవేద్యాలకు...
ధూపదీప నైవేద్యాలకు ఐదు నుంచి పది వేల రూపాయలకు పెంపుదల చేశారు. నిరుద్యోగ విద్యార్థులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని ప్రకటించారు. ఎన్నికల సమయంలో మ్యానిఫేస్టోలో ప్రకటించిన మరో అంశాన్ని చంద్రబాబు పూర్తి చేసినట్లయింది. మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే ఆయన పూజారులకు వేతనాలను పెంచారు.
Next Story

