పది మందిని కనండి...దేవుడే చూసుకుంటాడు

Update: 2016-12-26 15:39 GMT

ఓ స్వామీజీ ఉద్భోధ

హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలంటే ప్రతి హిందూ కుటుంబం పది మంది పిల్లల్ని కనాలని ఉత్తరాదికి చెందిన ఓ స్వామిజీ ప్రవచించారు. అప్పుడే హిందుత్వం కాపాడుకోగలుగుతామని చెప్పారు. ఎంతమంది పిల్లల్ని కన్నా...బాధపడవద్దని....ఆ దేవుడే అంతా చూసుకుంటారని ఈ స్వామీజీ ఉద్భోదించారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో జరుగుతున్న ధర్మ సంస్కృతి మహాకుంభ్ చివరి రోజున శంకరాచార్య జ్యోతి మఠానికి చెందిన వాసుదేవానంద సరస్వతి ఈ వ్యాఖ్యలను చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ అనేకమంది పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు మహారాష్ట్ర సీఎం కూడా ఉండటం విశేషం.

Similar News