ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు

వైసీపీ ఎమ్మెల్సీలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన సంగతి [more]

Update: 2019-08-19 12:21 GMT

వైసీపీ ఎమ్మెల్సీలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ పదవికి మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటంతోనే వీరి ఎన్నిక ఏకగ్రీవమయింది.

Tags:    

Similar News