కేసీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ కు పట్టదా? అని షర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్ ది గుండె [more]

Update: 2021-04-16 00:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ కు పట్టదా? అని షర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్ ది గుండె కాదని, బండరాయి అని షర్మిల పేర్కొన్నారు. తాను నిరుద్యోగుల కోసమే దీక్ష చేపట్టానని షర్మిల చెప్పారు. తనదీక్ష 72 గంటల పాటు సాగనుందని షర్మిల స్పష్టం చేశారు. పోలీసులు మాత్రం కేవలం ఒక్కరోజుకే షర్మిల దీక్షకు అనుమతి ఇచ్చారు.

Tags:    

Similar News