వైఎస్ జ‌యంతిలో పాల్గొన్న ఆ దేశ అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు

Update: 2018-07-07 16:30 GMT

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి వేడుక‌లు అస్ట్రేలియాలో ఘ‌నంగా జ‌రిగాయి. ఆస్ట్రేలియాలోని తెలుగు ప్ర‌జ‌లు, వైఎస్ అభిమానులు జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆస్ట్రేలియాలో అధికారంలో ఉన్న లిబ‌ర‌ల్ పార్టీ, ప్ర‌తిప‌క్ష లేబ‌ర్ పార్టీ నేత‌లు సైతం హాజ‌ర‌య్యారు. రాష్ట్రం నుంచి వైసీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Similar News