జగన్ బిజీబిజీగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోరోజు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, వెంకయ్యనాయుడులను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ [more]

Update: 2019-08-07 08:33 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోరోజు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, వెంకయ్యనాయుడులను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో జగన్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వారి భేటీ కొనసాగింది. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లు, అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై జగన్ నితిన్ గడ్కరీతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈరోజు సాయత్రం జగన్ అమరావతికి చేరుకోనున్నారు.

Tags:    

Similar News