ఆ ఘటన తనను బాధించిందన్న జగన్

నంద్యాల ఘటన తనను బాధించిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడా ఈ ఘటనలో వివక్ష చూపలేదన్నారు. వెంటనే బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామన్నారు. పోలీసులను [more]

Update: 2020-11-11 07:56 GMT

నంద్యాల ఘటన తనను బాధించిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడా ఈ ఘటనలో వివక్ష చూపలేదన్నారు. వెంటనే బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామన్నారు. పోలీసులను అరెస్ట్ చేశామని జగన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ కి చెందిన న్యాయవాది పోలీసులకు బెయిల్ పిటీషన్ వేశారన్నారు జగన్. ఆ బెయిల్ ను రద్దు చేసేందుకు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందన్నారు. నిజాయితీగా మంచి చేయాలని తాను ఆలోచన చేస్తుంటే, దానిని తప్పుగా చూపించే పనిలో కొందరు ఉన్నారన్నారు. ఇది తనకు బాధ కలిగిస్తుందన్నారు.

Tags:    

Similar News