వరద సహాయక చర్యలపై జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరద సహాయక చర్యలపై సమీక్షించారు. జగన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. [more]

Update: 2020-08-17 07:01 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరద సహాయక చర్యలపై సమీక్షించారు. జగన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద నష్టాన్ని అంచనా వేయాలని పేర్కొన్నారు. వరద సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నిత్యావసర వస్తువులను వరద ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జగన్ ఆదేశించారు. పటిష్ట చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. బాధితుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలన్నారు. వరద ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రానికి తరలించాలని జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News