జగన్ మరో కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. ఉచితంగా రైతులకు బోరు వేయించాలని నిర్ణయించింది. ఐదు ఎకరాల లోపు [more]

Update: 2020-07-04 07:36 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. ఉచితంగా రైతులకు బోరు వేయించాలని నిర్ణయించింది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుంది. 2.5 ఎకరాలకు తక్కువగా ఉండకూడదు. రైతు భరోసా కార్యక్రమంకింద బోరు బావులను ఉచితంగా తవ్వించాలని నిర్ణయించారు. ప్రధానంగా భూగర్భ నీటి మీద ఆధారపడే ప్రాంతాల్లోనే వీటిని తొలుత ప్రయోగాత్మకంగా చేపడతారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News