జగన్ కు బిగ్ షాక్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. సీబీఐ కోర్టు న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనని పేర్కొంది. తనకు సీబీఐ కోర్టు కు ప్రతి శుక్రవారం [more]

Update: 2020-01-24 12:11 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. సీబీఐ కోర్టు న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనని పేర్కొంది. తనకు సీబీఐ కోర్టు కు ప్రతి శుక్రవారం హాజరు నుంచి మినహాయించాలని జగన్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై నేడు విచారించిన కోర్టు ముఖ్యమంత్రిగా ఉన్న హాజరు కావాల్సిందేనని పేర్కొంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరుపున జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని వాదించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపారు. ఇప్పటీకే సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపును తిరస్కరించిన న్యాయస్థానం ఇప్పుుడ ఈడీ కేసుల్లోనూ అదే తీర్పు చెప్పింది.

Tags:    

Similar News