ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.. కొనుగోలు శక్తి పెరిగింది
కరోనా కష్ట సమయంలో సంక్షేమ పథకాలను ఆపలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. లబ్దిదారుల ఖాతాల్లో జగన్ [more]
కరోనా కష్ట సమయంలో సంక్షేమ పథకాలను ఆపలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. లబ్దిదారుల ఖాతాల్లో జగన్ [more]
కరోనా కష్ట సమయంలో సంక్షేమ పథకాలను ఆపలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. లబ్దిదారుల ఖాతాల్లో జగన్ జమల చేసశారు. ఎంఎస్ఎంఈలకు జగన్ 440 కోట్ల రూపాయలను జమ చేశారు. టెక్స్ టైల్స్, స్పిన్నింగ్ పరిశ్రమలకు 684 కోట్ల జమ చేశారు. తమ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థిితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని జగన్ తెలిపారు. పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సహకాలు ప్రకటిస్తామని చెప్పారు. జగన్ ఎంఎస్ఎంఈలకు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్లులకు 1,124 కోట్ల రూపాయల మేర ప్రోత్సహకాలను జగన్ ఈరోజు అందజేశారు.