పియూష్ గోయల్ తో జగన్ భేటీ

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రైల్వే శాఖకు సంబంధించి పలు పెండింగ్ ప్రాజెక్టులను జగన్ పియూష్ గోయల్ దృష్టికి [more]

Update: 2021-06-11 06:27 GMT

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రైల్వే శాఖకు సంబంధించి పలు పెండింగ్ ప్రాజెక్టులను జగన్ పియూష్ గోయల్ దృష్టికి తీసుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,229కోట్ల బకాయీలను విడుదల చేయాలని ఈ సందర్భంగా జగన్ పియూష్ గోయల్ ను కోరారు. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకారం అందిస్తుందని జగన్ తెలిపారు.

Tags:    

Similar News