నేడు వారి ఖాతాల్లో నగదును జమ చేయనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానికి సంబంధించి నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైసార్ఆర్ రైతు భరోసా కింద తొలి విడత సాయాన్ని [more]

Update: 2021-05-13 01:14 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానికి సంబంధించి నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైసార్ఆర్ రైతు భరోసా కింద తొలి విడత సాయాన్ని నేడు జగన్ అందించనున్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింది ఈ ఏడాది మొదటి విడత సొమ్ము 7,500 ల నగదును ప్రతి రైతుకు అందజేయనున్నారు. ఈ పథకం కింద మొత్తం 3,882 కోట్ల ను కేటాయించారు. కరోనా కష్ట సమయంలోనూ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదని జగన్ చెబుతున్నారు.

Tags:    

Similar News