ఏలూరు ఆసుపత్రిలో బాధితులకు జగన్ పరామర్శ

ఏలూరుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్నారు. ఏలూరులో వందల సంఖ్యలో ప్రజలు వింతరోగంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వారి నుంచి [more]

Update: 2020-12-07 05:15 GMT

ఏలూరుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తున్నారు. ఏలూరులో వందల సంఖ్యలో ప్రజలు వింతరోగంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వారి నుంచి జగన్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వాంతులు, ఫిట్స్ రాకముందు నీరు తాగారా? ఏ ఆహారం తీసుకున్నారన్న దానిపై బాధితులను అడుగుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులతో కూడా జగన్ సమీక్షించనున్నారు.

Tags:    

Similar News