ఏపీ సర్కార్ మరో నిర్ణయం…!

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ [more]

Update: 2019-06-03 13:28 GMT

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్, విప్ లుగా పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్న, డొక్కా మాణిక్య వరప్రసాద్ లు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మే 25 నుంచి ఈ పదవులు రద్దుతో 9 మంది పదవులు కోల్పోయినట్లయింది.

Tags:    

Similar News