పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం

లోక్ సభలో పోలవరం అంశంపై ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలవరం అంశంపై చర్చించాలని కోరింది. వైసీపీ నరసరావుపేట లోక్ సభ సభ్యుడు [more]

Update: 2021-07-28 04:53 GMT

లోక్ సభలో పోలవరం అంశంపై ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలవరం అంశంపై చర్చించాలని కోరింది. వైసీపీ నరసరావుపేట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఆమోదించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ప్రతి రోజూ పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై రెండు సభల్లో వైసీపీ వాయిదా తీర్మానం ఇస్తూ వస్తుంది.

Tags:    

Similar News