చినబాబు బండారం

నీరు- చెట్టు కుంభకోణం బీహార్ పశుగ్రాసం కుంభకోణం కంటే పెద్దదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దాదాపు 22వేల కోట్ల రూపాయల కుంభకోణమని పేర్కొన్నారు.  [more]

Update: 2019-07-26 04:20 GMT

నీరు- చెట్టు కుంభకోణం బీహార్ పశుగ్రాసం కుంభకోణం కంటే పెద్దదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దాదాపు 22వేల కోట్ల రూపాయల కుంభకోణమని పేర్కొన్నారు. ఈ నిధులను జన్మభూమి కమిటీలకు పంచిపెట్టారన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే చినబాబు, పెద తలకాయల బండారం బయటపడుతుందని విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News