ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు రేపు ఆమోదం పొందుతాయని ఎంపీ పెద్దిరెడ్డి మథున్ రెడ్డి పేర్కొన్నారు. తమకు డ్రామాలు ఆడాల్సిన అవపరం లేదని, ఎన్నికలు వచ్చినా, రాకున్నా రాజీనామాలకు కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకోవాలని డిమాండ్ చేశారు.