నాన్న గుర్తుకొస్తున్నారు....!

Update: 2018-09-02 06:33 GMT

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు వై.ఎస్. జగన్ తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయలను కొనసాగిస్తానని జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా అన్నవరం శివారుల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రే తనకు మార్గదర్శి అని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జగన్ 252 రోజు ప్రజాసంకల్ప పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

Similar News