అదృశ్యశక్తులెవరో తేల్చాలి

Update: 2018-10-29 11:26 GMT

జగన్ పై దాడి కుట్రపూరితంగానే జరిగిందని బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారన్నది బయటపెట్టాలన్నారు. జగన్ ఆయనంతట ఆయనే కత్తితో పొడిపించుకున్నారనడం సరికాదని విష్ణుకుమార్ రాజు అన్నారు. నిందితుడు శ్రీనివాస్ వెనక ఉన్న అదృశ్యశక్తులు ఎవరో తేల్చాలన్నారు. అలాగే జగన్ కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం సరికాదని విష్ణుకుమార్ రాజు అన్నారు.

Similar News