Trs : నేడు టీఆర్ఎస్ ప్లీనరీ

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ ప్లీనరీ ప్రారంభం కానుంది. ఈ ప్లీనరీకి దాదాపు ఆరు వేల మంది ప్రతినిధులు [more]

Update: 2021-10-25 01:38 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ ప్లీనరీ ప్రారంభం కానుంది. ఈ ప్లీనరీకి దాదాపు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రతనిధులు కోసం పార్టీ పెద్దయెత్తున ఏర్పాట్లు చేసింది. వారు తమ పేర్లను నమోదు చేసుకోవడం కోసం 35 కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మొదటి దశ సమావేవం జరగనుంది.

ప్రత్యేకంగా….

తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండో సెషన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రం నలమూలల నుంచి ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో వారికి ప్రత్యేక పాసులను జారీ చేశారు. మధ్యాహ్నం లంచ్ ను కూడా సిద్ధం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ కావడంతో హైదరాబాద్ నలుమూలల ప్రత్యేకంగా అలంకరణ చేశారు.

Tags:    

Similar News