సీనీ స్టార్స్ కు ఈడీ సమన్లు.. విచారణకు రావాలంటూ?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో సినీ స్టార్లను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమయింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, [more]

Update: 2021-08-25 12:52 GMT

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో సినీ స్టార్లను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమయింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా, ముమైత్ ఖాన్, రవితేజ, తుణ్ , పూరీ జగన్నాధ్, నవదీప్, నందు, శ్రీనివాస్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు వీరంతా ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీసులు వీరందరినీ విచారించి వదిలేవారు. ఈ నెల 31 నుంచి సెప్టంబరు 22వరకూ విచారించాలని ఎన్ ఫోర్స్ డైెక్టరేట్ నిర్ణయించింది.

Tags:    

Similar News