నేటితో ప్రచారం సమాప్తం…ఎల్లుండి పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం ముమ్మరంగా నిర్వహించాయి. ఈ నెల 10వ తేదీన [more]

Update: 2021-03-08 02:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం ముమ్మరంగా నిర్వహించాయి. ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పన్నెండు కార్పొరేషన్లకు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ప్రచారం ముగియనుండటంతో పోలింగ్ వ్యూహాలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి.

Tags:    

Similar News