బ్రేకింగ్ : బ్రేకింగ్ ఏలూరులో ఉద్రిక్తత

ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘరణణ జరిగింది. శనివారంపేట ఇందిరాకాలనీలో రెండు పార్టీల మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుని చివరకు ఘర్ణణకు దారితీసింది. [more]

Update: 2019-04-11 04:19 GMT

ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఘరణణ జరిగింది. శనివారంపేట ఇందిరాకాలనీలో రెండు పార్టీల మధ్య తొలుత వాగ్వాదం చోటుచేసుకుని చివరకు ఘర్ణణకు దారితీసింది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్త మట్టా రాజుకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెండు పార్టీల కార్యకర్తలు అక్కడే ఉండి నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.

Tags:    

Similar News