బ్రేకింగ్ : గుంటూరులో టీడీపీకి దారుణ ఓటమి

గుంటూరులో తెలుగుదేశం పార్టీకి దారుణ ఓటమి ఎదురయింది. గుంటూరు కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో 37 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ ఇక్కడ కేవలం ఆరు [more]

Update: 2021-03-14 06:21 GMT

గుంటూరులో తెలుగుదేశం పార్టీకి దారుణ ఓటమి ఎదురయింది. గుంటూరు కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో 37 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ ఇక్కడ కేవలం ఆరు స్థానాల్లోనే విజయం దక్కించుకుంది. జనసేన, బీజేపీ చెరి ఒక స్థానాల్లో విజయం సాధించాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజధాని అమరావతి అంశం కూడా ఇక్కడ పనిచేయలేదు.

Tags:    

Similar News