tdp : నేటి నుంచి జోన్ ల వారీగా నిరసనలు

తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతుగా నిరసనలను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు ఈ నిరసనలు జరగనున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలను జోన్ లుగా విభజించి ఈ నిరసనలు తెలియజేస్తారు. [more]

Update: 2021-09-14 05:22 GMT

తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతుగా నిరసనలను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు ఈ నిరసనలు జరగనున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాలను జోన్ లుగా విభజించి ఈ నిరసనలు తెలియజేస్తారు. ఈరోజు నంద్యాల, కర్నూలు, హిందూపురం, అనంతపురం, కడప పార్లమెంటు నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టనున్నారు. ఎమ్మార్వోలను కలసి వినతి పత్రాలను ఇవ్వనున్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు వారికి సబ్బిడీలను కూడా అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.

Tags:    

Similar News