నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దళిత బంధు పథకాన్ని ఆమోదించనున్నారు. ఎప్పటి నుంచి అమలకానుందో ఈ [more]

Update: 2021-08-01 04:02 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దళిత బంధు పథకాన్ని ఆమోదించనున్నారు. ఎప్పటి నుంచి అమలకానుందో ఈ సమావేశంలో తేదీ ఖరారు అవుతుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. హుజూరాబాద్ నుంచి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసమావేశంలో కేంద్ర ప్రభుత్వం నదీ జలాల విషయంలో విడుదల చేసిన గెజిట్ పై కూడా చర్చించనుంది.

Tags:    

Similar News