ఆ ఎన్నికలను ఆపండి… హైకోర్టులో టీడీపీ పిటీషన్

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 డివిజన్లలో [more]

Update: 2021-03-07 02:37 GMT

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18 డివిజన్లలో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించేలా చేశారని పిటీషన్ వేశారు. ఈ ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈరోజు దీనిపై హైకోర్టులో విచారణకు రానుంది.

Tags:    

Similar News