బ్రేకింగ్ : భారత్ లో కట్టడిలోనే కరోనా

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత నిలకడగా కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 29,398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 414 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-12-11 04:59 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత నిలకడగా కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 29,398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 414 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,96,769 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,42,186 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 3,63,749 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 92,90,834 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News