భారత్ లో బాగా తగ్గుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18.139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 234 మంది కరోనాతో మరణించారు.. [more]

Update: 2021-01-08 05:33 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18.139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 234 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,13,417 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,50,570 మందికి పైగానే మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,25,449 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,00,37,398 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News