స్మృతి ఇరానీని కలిసిన వైసీపీ ఎంపీలు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ని వైసీపీ మహిళ ఎంపీలు కలిశారు. దిశ చట్టానికి ఆమోదం తెలపాలని వారు కోరారు. దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో [more]

Update: 2021-07-28 08:32 GMT

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ని వైసీపీ మహిళ ఎంపీలు కలిశారు. దిశ చట్టానికి ఆమోదం తెలపాలని వారు కోరారు. దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. దీంతో మహిళలపై అత్యాచార కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలు చేయలేకపోతుంది. వెంటనే దిశ చట్టాన్ని ఆమోదించేలా చూడాలని వైసీపీ ఎంపీలు స్మృతి ఇరానీని కోరారు. స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారని వైసీపీ ఎంపీలు తెలిపారు.

Tags:    

Similar News