ఎస్ఐ మురళిని దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు

బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ వద్ద మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఎస్ఐ తాతి మురళి ని మావోయిస్టులు హత్య చేశారు. [more]

Update: 2021-04-24 05:37 GMT

బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ వద్ద మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఎస్ఐ తాతి మురళి ని మావోయిస్టులు హత్య చేశారు. పుల్సుమ్ పారా వద్ద హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. మృతదేహం వద్ పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ వదిలిపెట్టి వెళ్లారు. ఎస్ఐ మురళి 2006 లో సల్వా జుడుం నుండి 2021 డీఆర్జీ పోలీసు శాఖలో పనిచేస్తూ ఛత్తీస్ ఘడ్ లోని పలు ఆదివాసీ గ్రామాలలో అమాయక ఆదివాసీ గిరిజనులను పలు హత్య చేసిన ఘటనలతో పాటు మహిళలను అత్యాచారం చేసాడని,అతనికి పలుమార్లు హెచ్చరికలు కూడా చేశామని,అయిన అతని ప్రవర్తన మార్చుకోకపోవడంతో ప్రజాకోర్టు నిర్వహించి చంపామని మావోయిస్టులు మృతదేహం వద్ద లేఖ వదలి పెట్టి వెళ్లారు. మూడు రోజులుగా మురళి ఆచూకీ కోసం గోండ్వానా సమితి వారు,మురళి బంధువులు మావోయిస్టులకు మురళిని విడిచిపెట్ట

Tags:    

Similar News