జమ్మలమడుగులో హత్య… రామసుబ్బారెడ్డి వర్గీయుడే?

జమ్మలమడుగులో రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో రామసుబ్బారెడ్డి వర్గీయుడు మృతి చెందారు. రామసుబ్బారెడ్డి అనుచరుడు ప్రతాపరెడ్డి మృతితో బి.అనంతపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గం [more]

Update: 2020-11-13 08:42 GMT

జమ్మలమడుగులో రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో రామసుబ్బారెడ్డి వర్గీయుడు మృతి చెందారు. రామసుబ్బారెడ్డి అనుచరుడు ప్రతాపరెడ్డి మృతితో బి.అనంతపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం బి అనంతపురం గ్రామంలో ముంపు గ్రామాల పరిహారంపై సర్వే జరుగుతుంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రామసుబ్బారెడ్డి అనుచరుడు మృతి చెందారు. అయితే రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గాల మధ్యనే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News