కన్నీళ్లు పెట్టుకున్న మోదీ

సుష్మా స్వరాజ్ పార్థీవ దేహాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్దిసేపటి క్రితం సుష్మాస్వరాజ్ నివాసానికి వచ్చిన మోదీ ఆమె భౌతిక కాయాన్ని చూసి [more]

Update: 2019-08-07 04:40 GMT

సుష్మా స్వరాజ్ పార్థీవ దేహాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్దిసేపటి క్రితం సుష్మాస్వరాజ్ నివాసానికి వచ్చిన మోదీ ఆమె భౌతిక కాయాన్ని చూసి చలించిపోయారు. సుష్మా కూతురును ఓదార్చారు. ఆయనతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. సుష్మా కుటుంబం సభ్యులను మోదీ పరామర్శించారు. చాలా సేపు పార్థీవ దేహాన్ని చూస్తూ మౌనంగా మోదీ ఆమె స్మృతులను గుర్తు చేసుకున్నారు. సుష్మా స్వరాజ్ కు నివాళుర్పించారు. ప్రధాని మోదీ నేడు అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు.

Tags:    

Similar News