ఫేక్ ట్వీట్ పై పీకే రిప్లై ఇదే….!!!

పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా ప్రశాంత్ కిషోర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ పార్టీ అభిమానులు ఈ నకిలీ ట్వీట్ ను సోషల్ మీడియాలో [more]

Update: 2019-04-11 10:46 GMT

పోలింగ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా ప్రశాంత్ కిషోర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ పార్టీ అభిమానులు ఈ నకిలీ ట్వీట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫేక్ ట్వీట్ పై ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ.. ఓటమి కళ్ల ముందున్నప్పుడే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడతారని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు తప్పుడు పనులు చేస్తారని, అసత్యాలు, నకిలీ వార్తలను ఎన్ని ప్రచారం చేసినా లాభం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

http://

https://platform.twitter.com/widgets.js

Tags:    

Similar News