కేఏ పాల్ ఆమరణ దీక్ష

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆమరణ [more]

Update: 2021-03-19 01:53 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. మూడు వ్యవసాయ సాగుచట్టాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ హైకోర్టులో పిటీషన్ వేశానని కేఏ పాల్ తెలిపారు.

Tags:    

Similar News