టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రిలో నేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన ఆవ భూములను పరిశీలించడానికి టీడీపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే ఈ [more]

Update: 2020-05-16 05:32 GMT

టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రిలో నేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన ఆవ భూములను పరిశీలించడానికి టీడీపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే ఈ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో పర్యటనలకు అనుమతి లేదని చెప్పారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, చినరాజప్పలు ఆగ్రహం వ్కక్తం చేశారు. పోలీసులను తోసుకుని తమ పర్యటనను కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News