అన్నీ మావే.. వేరే ఆలోచనే లేదు

పంచాయతీ ఎన్నికల్లో 80శాతం గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థిితి ఉంటుందని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జగన్ పాలన చూసి ప్రజలు వైసీపీకి అండగా నిలుస్తున్నారని [more]

Update: 2021-03-06 01:16 GMT

పంచాయతీ ఎన్నికల్లో 80శాతం గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థిితి ఉంటుందని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జగన్ పాలన చూసి ప్రజలు వైసీపీకి అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన దోపిడీని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా ఉపాధి హామీ పనులను అమలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ పనులపై విచారణ జరుగుతుందని పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఐదు లక్షలలోపు జరిగిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News