కుప్పంలోనూ విజయం మాదే… పెద్దిరెడ్డి ధీమా

కుప్పం నియోజకవర్గంలోనూ ఎక్కువ పంచాయతీలను వైసీపీయే గెలుచుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను చూసి చంద్రబాబుకు మతి భ్రమించందన్నారు. [more]

Update: 2021-02-14 08:17 GMT

కుప్పం నియోజకవర్గంలోనూ ఎక్కువ పంచాయతీలను వైసీపీయే గెలుచుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను చూసి చంద్రబాబుకు మతి భ్రమించందన్నారు. రానున్న మూడు, నాలుగు విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలకే కాదు మున్సిపల్ ఎన్నికలకు కూడా వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పారు.

Tags:    

Similar News