Janasena : చెక్ పోస్టులతో ఎక్కడకక్కడ

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదాన కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనలను పాటించాలని పోలీసులు ఇప్పటికే జనసేనకు చెప్పారు. ఇతర జిల్లాల నుంచి [more]

Update: 2021-10-02 02:46 GMT

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదాన కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనలను పాటించాలని పోలీసులు ఇప్పటికే జనసేనకు చెప్పారు. ఇతర జిల్లాల నుంచి జనసైనికులు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి వచ్చే వారిని రాజమండ్రిలోకి రానివ్వకుండా వెనక్కు పంపుతున్నారు. ఎక్కడకక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలను ముందస్తు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News